తెల్లవారగానే పొలంలో పని, తరువాత పశువులకు కాస్త గడ్డివేసి,పాలు తీస్తారు. అక్కడితో ఆగరు… రైతులు,మహిళల సమస్యల మీద వార్తలు రాస్తారు. వాటిని కంప్యూటర్లో డిజైన్ చేసి ప్రెస్కి పంపుతారు. ఇన్ని పనులు చేసేది ఆడవాళ్లే. వారి సహనం, ఆత్మవిశ్వాసమే ఆ పత్రికను 5లక్షల పాఠకులకు చేరువ చేసింది. వారి విజయగాధను వారితోనే డాక్యుమెంట్ చేశాం… చూడండి..
ఈ పత్రికకు ఎడిటర్, కార్టూనిస్టులు, విలేకరులు ,డిజైనర్లు, సర్క్యులేషన్ మేనేజర్లు అందరూ పేద మహిళలే! ప్రతీ నెల 5 లక్షల మంది చదువుతున్నారు. వర్తమాన మీడియా చరిత్రలో ఇదొక నవోదయం ! https://youtu.be/rvs_MlQGoGg